ఆదివారం, జనవరి 19, 2020

పాఠకమహాశయులారా!… యండమూరి వారు రచించిన అత్యద్భుతమైన నవల “తప్పు చేద్దాం రండి” ఒకటి. దీనిని చదివిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఈ నవలలో అడుగడునా జీవితాన్ని మలుపు తిప్పే ఆణిముత్యాలు దొరుకుతాయి. ఈ నవల మనిషిలో ఉన్న వ్యక్తిత్వపు నైపుణ్యాన్ని తీర్చిదిద్దుతుందనటంలో ఎటువంటి సంకోచం లేదు. 


పూర్తి వివరాలకు మా "Sakshyam Publications" వెబ్సైట్ చూడండి. అక్కడ పుస్తకం యొక్క వివరాలు కూడా దొరుకుతాయి.

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts