Sakshyam publications Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sakshyam publications Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, జనవరి 19, 2020

పాఠకమహాశయులారా!… యండమూరి వారు రచించిన అత్యద్భుతమైన నవల “తప్పు చేద్దాం రండి” ఒకటి. దీనిని చదివిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఈ నవలలో అడుగడునా జీవితాన్ని మలుపు తిప్పే ఆణిముత్యాలు దొరుకుతాయి. ఈ నవల మనిషిలో ఉన్న వ్యక్తిత్వపు నైపుణ్యాన్ని తీర్చిదిద్దుతుందనటంలో ఎటువంటి సంకోచం లేదు. 


పూర్తి వివరాలకు మా "Sakshyam Publications" వెబ్సైట్ చూడండి. అక్కడ పుస్తకం యొక్క వివరాలు కూడా దొరుకుతాయి.

 


Recent Posts