సోమవారం, ఫిబ్రవరి 12, 2018

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో దుమ్మురేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. అమ్మకాల్లో ఓ కొత్త రికార్డును సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు షియోమి ఫోన్లు రూ. 4999 నుంచి రూ. 62 వేల ధర వరకు ఉన్నాయి. కాగా ఈ ఫోన్లు కావాలనుకున్న వారికి ఇప్పుడు బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 243 ఈఎమ్ఐతో మీకు నచ్చిన ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. మీకు మరిన్నివివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts