గురువారం, డిసెంబర్ 15, 2016

ఇంకా పూర్తి అందుబాటులోకి డబ్బుల చలామణీ రాకపోవడంతో సామాన్యుల ఇబ్బందులు పెరిగిపోయాయి. ఒక ప్రక్క నల్ల కుబేరుల దగ్గర కోట్ల కొద్దీ కొత్త నోట్లు లభ్యమవ్వడం చూస్తుంటే ఇప్పటికే నల్ల డబ్బును కొత్త డబ్బుగా మార్చేసుకుని జాగ్రత్త పడిపోయారన్న విషయం అర్ధమవ్వుతుంది. ఇందులో విచిత్రం ఏమీ లేదు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు దాచు కుంటారంతే!
ఎటొచ్చీ అందరూ బాగానే ఉన్నారు. కేవలం సామాన్యులు మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఇవ్వన్నీ చూస్తుంటే మోడీ మంచి పని చేసాడని పొగిడిన వారే ఆయన ప్లానింగ్ లేకుండా చేసి ఆర్ధిక కుంభకోణాలకు తెర లేపారని విమర్శిస్తున్నారు.
పరిస్థితి ఇలానే ఉంటే దేశం ప్రమాదకర స్థితిలోకి పోవడం ఖాయం. నరేంద్ర మోడీ తొందరగా మేలుకొంటే మంచిది.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts