బుధవారం, డిసెంబర్ 09, 2020

 Basics rules of English Grammar: If you are just starting to learn English, you first need to know some basic rules of the language. Developing a solid foundation in English grammar will not only help you craft your own sentences correctly, but will also make it easier to improve your communication skills in spoken and written English.

30 Basics rules of English Grammar Course

30 Basics rules of English Grammar Course

Basic Rules of English Grammar Course


1.
Singular and Plural Nouns
2.
Count Nouns vs. Non-Count Nouns
3.
Possessive Nouns
4.
Pronouns
5.
'Be' Verbs
6.
Action Verbs
7.
Adjectives
8.
Comparative and Superlative Adjectives
9.
Adverbs
10.
Simple Tense
11.
Progressive and Perfect Tense
12.
Perfect Progressive Tense
13.
Irregular Verbs
14.
Gerunds
15.
Infinitives 1
16.
Infinitives 2
17.
Active Voice and Passive Voice
18.
Indicative, Imperative, Subjunctive Mood
19.
Auxiliary Verbs - 'Be,' 'Do,' 'Have'
20.
Auxiliary Verbs - 'Will/Would,' 'Shall/Should'
21.
Auxiliary Verbs - 'Can/Could,' 'May/Might/Must'
22.
Prepositions - 'On,' 'At,' 'In'
23.
Prepositions - 'Of,' 'To,' 'For'
24.
Prepositions - 'With,' 'Over,' 'By'
25.
Conjunctions - Coordinating and Correlative
26.
Conjunctions – Subordinating
27.
Conjunctive Adverbs
28.
Articles - Indefinite and Definite
29.
Interjections
30.
Capitalization


Join Latest Education WhatsApp Group Links



Join Job Alerts WhatsApp Group Links



Join Govt Jobs All over India Whatsapp Group Links

శనివారం, అక్టోబర్ 24, 2020

 పువ్వు వికసించటం అంటే ఇదే కాబోలు | Flower Blooming Time Lapse | Beautiful Flower | Sakshyam Music

ఒక పసుపు పచ్చని పువ్వు ఎంత చక్కగా మొగ్గ స్థాయి నుండి విచ్చుకుందో చూస్తుంటే చాలా అద్భుతమనిపించింది. మీరు కూడా ఒక లుక్కెయండి మరి.

Flower Blooming Time Lapse | Beautiful Flower

ఈ క్రింద మరి కొన్ని అద్భుతాలు మీకోసం...

గురువారం, అక్టోబర్ 01, 2020

 ***ఆలోచింపజేసే విషయం*****రాజకీయ నాయకులు సమాజాన్ని ఏమారుస్తున్నారు*😞😞

1. #మీరు "ఉత్తర కొరియా" సరిహద్దును దాటితే చట్టవిరుద్ధంగా, మీరు closed జైలులో 12 సంవత్సరాల కటిన కులీ పనిచేసే శిక్షా వేస్తారు..

2. #మీరు చట్టవిరుద్ధంగా "ఆఫ్ఘన్" సరిహద్దును దాటితే, అక్కడికి అక్కడే కాల్చివేయబడతారు! 

3. #మీరు "సౌదీ అరేబియా" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు జైలు పాలవుతారు! 

4. #మీరు చట్టవిరుద్ధంగా "చైనీస్" సరిహద్దును దాటితే, మీరు కిడ్నాప్ అవుతారు మరియు మళ్లీ నువ్వు ఉన్నది లేనిది ఎవ్వరికీ తెలియకుండ పోతావు! 

5. #మీరు "క్యూబన్" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు కుళ్ళి చచ్చిపో యెంత వరకు రాజకీయ జైలులో పేడతారు! 

6. #మీరు "బ్రిటిష్" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు, విచారణ చేయబడతారు, జైలుకు పంపబడతారు మరియు మీ శిక్ష అనుభవించిన తరువాత నీ దేశానికి నిన్ను పంపిస్తారు

ఇప్పుడు,

7. #మీరు "భారతీయ" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు ఈక్రింది వాటిని పొందవచ్చు

1. #రేషన్ కార్డ్! 

2. #పాస్‌పోర్ట్, ఒకటి కంటే ఎక్కువ కొంచెం స్మార్ట్! 

3. #డ్రైవింగ్ లైసెన్స్! 

4. #ఓటరు గుర్తింపు కార్డు! 

5. #క్రెడిట్ కార్డు! 

6. #సబ్సిడీ అద్దెకు ప్రభుత్వ హౌసింగ్! 

7. #ఇల్లు కొనడానికి రుణం! 

8. #ఉచిత విద్య! 

9. #ఉచిత ఆరోగ్య సంరక్షణ!

10.#తెలంగాణ లో అయితే డబుల్ బెడ్రుమ్ ఇల్లు కూడా

11#.కొసమెరుపు ఏమిటంటే: అవినీతి రాజకీయ నాయకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కులు !!!

భారత్ ఏమైనా ధర్మ సత్రం నడుపుతుందా.....??

మనం ఇప్పటికైనా మెలుకొకపోటే ఎప్పటికీ కోలుకొలేము..

🇮🇳 ఓ భారతీయుడా మేలుకో 🇮🇳

సేకరణ : వంశీకృష్ణ దీవి Facebook Timeline నుండి

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

Wonderful song | Uppena Movie Songs | Nee Kannu Neeli Samudram Lyrical | వారెవ్వా...లిరిక్స్ | అద్భుతమైన పాట 

కొత్త మాటలనును అప్పు ఇవ్వమని భూమి మీదున్న భాషలన్నింటిని అడిగితే అవి తప్పుకున్నాయట "ప్రేమను అక్షరాలలో వ్యక్తం చేయలేమని... ఎంత అద్భుతమైన చరణాలు. నిజమైన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయటం అసాధ్యమన్న విషయాన్ని అద్భుతంగా చెప్పాడు రచయిత.

ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తుంది. అద్భుతమైన పాట!!


సోమవారం, సెప్టెంబర్ 21, 2020

*Vivekananda :*  నిశ్శబ్దముగా  వుండు
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.

*Shakespeare :*  ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక
కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.

*Napoleon :*  ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం  అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం

*Einstein :*  నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను
ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను

*Abraham Lincoln :*  నీలో స్నేహ గుణం అన్నది
నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం

*Chralie Chaplin :*  నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే
ఆ విధంగా తారసపడతారు

*William Arthur :*   అవకాశాలు సూర్యకిరణాలు వంటివి
అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి  ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు

*Hitler :*    నువ్వు వెలుగులో వున్నంత కాలం
నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు

మంగళవారం, సెప్టెంబర్ 15, 2020

ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.

రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది.

బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసి  ఇస్తాను అన్నా కూడా ఆ యునతి  మొండిగా  మారాం చేసే సరికి  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ  ....నవ్వుతూ    అన్నాడు  దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.

ఆ యువతి  ఆశ్చర్యంగా  పేయింటింగ్  వంక చూస్తూ ఉండి పోయింది.

మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  వాకబు చేసింది.

ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక  మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి   వెళ్ళింది.

రవివర్మని కలిసి   ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.

నాకు కూడా  చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.

రవివర్మ నవ్వుతూ అన్నాడు  అమ్మాయీ...!  నీకు  పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల  నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.

నవ్వూ నీ 30 సంవత్సరాలు  ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు.

ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

  ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

తల్లి తండ్రులు  నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.

అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....
     _ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి🌹

*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.

సోమవారం, సెప్టెంబర్ 14, 2020

స్నేహితులు ఆరు రకాలు


1.తెలివైన వారు : వీరు మనల్ని గైడ్ చేస్తారు మాట్లాడుతారు మాట్లాడటం నేర్పుతారు వీరి కంపెనీలో మన తెలివి పెరుగుతుంది పని విలువ తెలుస్తుంది.

2.మంచివారు : వీరు తెలివైన వారు కాకపోవచ్చు కానీ ప్రాణం ఇస్తారు ఆపదలో ఆదుకుంటారు.

3.క్రిములు : మనకే తెలియకుండానే సమయం తింటారు అయినా వీరు కంపెనీలో బావుంటుంది చెడు అలవాట్లు కూడా వీరు వల్లనే అవుతాయి తమ పరిధిలోకి లాగేసి తమ లాగా బతక పోతే జీవితం వృధా అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తారు వీరి ప్రభావం నుంచి బయటపడడం కష్టం.

4.దొంగలు : మన స్నేహితులు లాగే నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు వెనుక గోతులు తవ్వుతారు అవసరానికి వాడుకుని మాయం అవుతారు.

5.గడ్డిపరకలు : వీరివల్లలాభమూఉండదు. నష్టమూఉండదు.కబుర్లకు తప్పదేనికిఉపయోగపడరు.

6.హీన చరితులు : వీరి కన్నా దొంగలు నయం. ఏలాభమూ లేకపోయినా వీరు మనగురించి బయట చెడుగా మాట్లాడుతారు. మనమనస్సుకష్టపెడతారు.

పై విషయాలన్నీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయ రహస్యాలు అనే పుస్తకం నుండి సేకరించినవి మరిన్ని విషయాల కోసం ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.

Read Also: Basics rules of English Grammar

శనివారం, సెప్టెంబర్ 12, 2020

ఉపాధ్యాయులు కేవలం పంతుళ్ళు కాదు... "తరాల" తయారీదారులు

 *ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు*
గురువుగా ఉండటం మీరు ఎందుకు గర్వంగా ఫీలవుతారు?*_

అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ....
ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది

ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది

కానీ మా(గురువు) ఆదాయం మాత్రం... ప్రజల యొక్క జ్ఞానం,శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది...!!_

Yes, అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్విస్తాం !
👍👍👍👍👍👍👍👍
----------------------------------------
పంతుళ్ళం కాదు..
మేం *తరాల* తయారీదారులం.. (Teachers: Makers of Generations)

మంగళవారం, ఆగస్టు 25, 2020

*ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!*

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనాలు అనేకం
అవగాహన కలిగి ఉండటం శ్రేయస్కరం
ఆలంబనగా నిలిచే జీవోలెన్నో
కుటుంబసభ్యులు తెలుసుకోవడం చాలా అవసరం
గుంటూరు: ఆయన ఓ శాఖలో కీలక ఉద్యోగి. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపారు. తేరుకోవడానికి కుటుంబసభ్యులకు రోజులు పట్టింది. అటు తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, రాయితీల గురించి తెలియక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఏ ధ్రువపత్రాలు పొందుపరచాలో, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడ్డారు. ఇది ఈ ఒక్క ఉద్యోగి కుటుంబానిదే కాదు. సర్వీసులో ఉండగా అకాల మరణం పొందిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి. అందుకే సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తెలియజేయాలి.*
Key-Things-Family-Government-Employees-Need-Know
ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
 
*🌺ఉద్యోగి అకాల మరణం పొందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకూ నిబంధనల మేరకు సదరు ఉద్యోగి కుటుంబానికి పరిహారం, రాయితీలు, ఇతర బెనిఫిట్స్‌ అందిస్తుంది. దీనికిగాను కొన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా కాలం, పరిస్థితుల ప్రాతిపదికన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మారుస్తూ అమలుచేస్తున్నాయి. వీటిపై ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకు అవగాహన అవసరం.. ఆవశ్యం. అవి ఏమిటో తెలుసుకుందాం.*

Join English WhatsApp group links | Best English WhatsApp group links

Join Job Alerts WhatsApp Group Links | Join Jobs Whatsapp Group Links

*🌺అంత్యక్రియలకు సాయం
ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.15 వేలు అందిస్తారు. 2010 ఏప్రిల్‌ 24న ఇందుకుగాను ఒక ప్రత్యేక జీవో 192 జారీచేశారు. ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు.

🌺ఎన్‌క్యాష్‌మెంట్‌
మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు.

🌺యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు.

రవాణా చార్జీలు
ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు.

🌺సస్పెన్షన్‌లో ఉంటే..
ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.

🌺కారుణ్య నియామకం - కరువుభత్యం
ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.

🌺సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే...
విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

🌺ఫ్యామిలీ పింఛన్‌
ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది.

🌺రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు
ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

🌺రిఫండ్‌
ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

🌺గ్రూప్‌ ఇన్సూరెన్స్‌
ఉద్యోగి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూపు ఇన్స్‌రెన్స్‌ను రెట్టింపు మొత్తంలో కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1969 సెప్టెంబరు 28న 314 జీవో జారీచేశారు
Read Also: Andhra Pradesh Govt Jobs

సోమవారం, ఆగస్టు 24, 2020

కరోనా కు మానవ జాతి ఎందుకు బలవుతోంది?

కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి  మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC  కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది.  అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.

గురువారం, ఆగస్టు 13, 2020

AP Grama Sachivalayam Hall Ticket 2020


AP-Grama-Sachivalayam-Hall-Ticket
అభ్యర్థులకు సూచనలు…
అభ్యర్థులు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డుల్లో ఒకటి)ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
అభ్యర్థులకు సమయం తెలిసేలా అరగంటకొకసారి బెల్ కొడతారు.
పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది.
పరీక్ష సమయం 150 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్ షీట్ ఇస్తారు.
ఓఎంఆర్ షీట్‌పై వివరాలు సరిచూసుకుని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి.
పది గంటలకు ప్రశ్నపత్రం అందిస్తారు.
ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు.
పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలి.
మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏ, బీ, సీ, డీ సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ఇస్తారు.

సోమవారం, జులై 13, 2020

Every house needs a quarantine | ప్రతి ఇల్లు ఒక క్వరంటైన్  కావాలి

Every house needs a quarantine
*ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ని, రాకుండా ఆపగలం....*
*రోజు పొద్దున్నే 💥బయట ఎండలో 20 ని. సేపు మాస్క్😷 పెట్టుకుని  ఉండండి..*
*1.ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం గోరు వెచ్చని 🔥నీరు మాత్రమే తాగాలి...అది అరగంటకు ఒకసారి కొన్ని కొన్ని  చాలాసార్లు 5 లిటర్స్ వరకు త్రాగండి...*
*2.అల్లం..వెల్లుల్లి..మిరియాలు,శొంఠి,పసుపు..లవంగాలు,మిరియాల మొ.వి... బాగా వేడి చేసి రెండు,మూడు పూటలా తాగాలి..*
*3.రాత్రి పాలు 🥛,నీళ్లు తాగిన పసుపు కలుపుకుని తాగండి....*
*4.చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఇంట్లో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరి చేయండి...*
*5.బలమైన ఆహరం కోడిగుడ్లు,పాలు,బాదం,జీడిపప్పు,కిస్మిస్ తినండి.....రాగి జావా...అంబలి....చేసుకోండి...*
*6.అత్యవసర మందులు ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి....*

శనివారం, జూన్ 27, 2020

🎯 *వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.   ఇది ఒక నిర్జీవి.*

*ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.*  
    
*వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).*

*వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.*                          

*వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.*

*అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.*
*అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.* 
*సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.*

*వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి.*

*వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.*
                  
*కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.*

*వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.*

*ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి.*  

*వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:*
*వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ* 
*సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు*
*చెక్కపై - 4 గంటలు* 
*కార్డ్ బోర్డు పై - 24 గంటలు*
*లోహాలపై - 42 గంటలు*
 *ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.*

*వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.*

*వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.*

*కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.*

*ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

*అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.*

*ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.*

*వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వు లను కరిగించే శక్తి లేదు.*

*స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.*
*వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.*✅

*65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.* 

*తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.*

*విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.*

*చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.*

*మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.*

*గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.*
*Note:* 
ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి
*తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.*✅

*మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?*
 1. గొంతులో దురద,
 2. పొడి గొంతు,
 3. పొడి దగ్గు.
4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

 కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.
*ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*
             🌸🌸🌸🌸🌸
*ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍*
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

*ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.😊👍🙏🙏*

Recent Posts