సీమాంధ్ర ఆత్మ గౌరవ సభ-కాకినాడ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సీమాంధ్ర ఆత్మ గౌరవ సభ-కాకినాడ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, సెప్టెంబర్ 11, 2016

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ భాగం ( Part :2).
Part : 2

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి భాగం (First Part :1).
First Part : 1

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2016

తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో ఊదరగొట్టిన పవన్ ఈరోజు కాకినాడలో ఊదరగోట్టడానికి వస్తున్నాడు. రాజకీయ పార్టీలన్నీ లబో,దిబో మంటున్న లభించని ప్రత్యేక హోదా కేవలం అక్కడా,ఇక్కడా పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రసంగాలు పెట్టడం వలన లభిస్తుందా? పవన్ తీరు చూస్తుంటే పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టు ఉంది. ఈమధ్య పవన్ జరుగున్న ప్రతి చిన్న సంఘటనకు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
       నిజానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పట్ల, ఆంద్ర భవిష్యత్ పట్ల ఆందోళన,చిత్తశుద్ది ఉంటే "ఆమరణ నిరాహార దీక్ష" చేయాలి. అప్పుడు పవన్ చేపట్టిన ఉద్యమంలో చలనం వస్తుంది. దేశంలో కదలిక వస్తుంది. అంటే గాని అక్కడక్కడ మీటింగులు పెట్టి ఏవేవో మాట్లాడి వెళ్ళిపోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.
      రేపొద్దున్న జగన్ అండ్ మిగతా పార్టీ వాళ్లు చేసే బంద్ వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.

 


Recent Posts