మంగళవారం, అక్టోబర్ 15, 2019

కొన్నేళ్ల క్రితం..భగవంతుని దగ్గరకు చీమలు, దోమలు,ఈగలు,చెట్ల మీద ఉండే పురుగులు,బల్లులూ వెళ్లి..
" స్వామీ ఈ మానవులు పురుగు మందు కొట్టి పురుగుల్ని, చీమల మందు పెట్టి చీమల్ని, నల్లుల్ని, చెదలని, దయ లేకుండా చంపేస్తున్నారు, మాకు ఈ హింస భరించడం చాలా కష్టం గా ఉంది..మా జీవితాల్ని కాపాడు స్వామీ " అని మోర పెట్టుకున్నాయి..

దేవుడు నవ్వి.." నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో వెళ్ళండి అతి త్వరలో మీ బాధలు తీరుతాయి. త్వరలో అంబానీ అనే మహాత్ముడు పుట్టి నిరంతరం పనిచేసే 4g ని ప్రసాదిస్తాడు, అతనికంటే ముందు జుకెన్ అనేవాడు Face Book ఇస్తాడు...ఇంకొకడు whatsapp ఇస్తాడు ..ఇంకొకడు స్మార్ట్ ఫోన్ ఇస్తాడు..అప్పటినుండి మనిషి మిమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో పుట్టలు పెట్టినా పట్టించుకోడు..వాడి పతనం వాడే తెచ్చు కుంటాడు, మీకు అధ్భుతమైన జీవితం ముందుంది " అని వరమిచ్చాడు.
😂🤣😥😂🤣😥😂🤣😥

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts